Posts

Showing posts from December, 2014

గురువులను సందేహించ వచ్చా ?

సద్గు రువులను సందేహించ కూడదు .గురువు అనే వారు నిస్వార్ధ జీవనాన్నిఅవలంబిస్తారు . అలాగే తాను  బోధించే వాటినీ ఆచరిస్తూ మార్గ దర్సకు డిగా ఉంటారు . అట్టి వారే సద్గురువులు .  కానీ ఇది ప్రజాస్వామ్య యుగం . ఎక్కడైతే స్వార్ధం ,పటాటోపం ,కాళ్ళు కడగడానికి ,వళ్ళు  పట్టడానికి భారీ ఫీజులు వసూల్ చేస్తున్నారో , ఎక్కడ భూకబ్జాలు చేస్తూ దందా లు జరుగుతున్నాయో   అలాంటి  ఆశ్రమాలకు పట్టిన గతి ని మనం చూస్తున్నాము .  కొంత మంది స్వాముల విషయం లో  మీడియా వాళ్ళు బూతద్దాలలో చూపించే ప్రయత్నాల ను  మనం  గమనిస్తున్నాము ముస్లిం మదరసాలు ,క్రైస్తవ సంఘాల భోదనాలయాలు ,హిందూత్వ పేరుతో ఎవరు తప్పు చేసినా వారిని సమాజం వెలివేయాలి .

Bhagavadgita-the manual for mankind!

We,as the nation of social democratic republic proud to have our own flag,bird,animal and logos etc... As the primordial womb of mankind and as the seeding field of intellectual civilization and as a cultural bed of spirituality,india has enormous literature that thrusts knowledge and wisdom. Bhagavadgita,the amalgam of all branches of wisdom should be declared as "global Manual for Mankind". in that process,why can't we ,as the divine nation adapt Gita as our national man ual? Some friends may ask,"Why can't be other religious books? Because all Religions are born and inspired from the sanatana(-Ancient) dharmic wisdom of Island jamboo. So,as the essence of sanatana dharma,Bhagavadgita is apt and suitable manuscript for all mankind. For that matter Gita is not constrained as a religious book. its a compass of life...its a core character developer,which is the need of the hour for all of us!

భౌతిక -ఆధ్యాత్మిక చింతన

మానవ జీవన విధానం ,మానవ పరిణామం , పురుషార్ధములు , మోక్షము , కర్మ చక్రము ,   జనన మరణ ములు ,ఇహలోక -పరలోకములు , చైతన్యము ,ఆత్మ నిత్యత్వం , -ఇవన్నీ భౌతిక ,ఆధ్యాత్మిక వాదుల మధ్య   విబేధాలు కలిగించే వాదనలు . "భౌతిక పదార్ధ -శక్తి శాస్త్రం" అవిద్య అని ఆత్మ నిత్య   వాద మే అసలైన సత్యమని, ఆత్మ స్థితికి చేర్చే శా   స్త్రములే    (పరా విద్య ) అని    ఆధ్యాత్మిక వాదులు అంటారు . ఆధ్యాత్మిక సాహిత్యం అంతా ట్రాష్ అని భౌతిక వాదులు తెగనాడతారు . పురుషార్ధాలు నాలుగు అని చెప్పినా ,మనిషి జన్మ లక్ష్యం మోక్షం ఒక్కటే ! సరే, దైవం మానవ జన్మ ఇచ్చింది దేని కోసం ? వనరులను అంది పుచ్చుకొని అనుభవించడ మే గమ్యమని భౌతిక వాదులు , ధర్మ చట్రం లో నే వనరులను అనుభవిస్తూ మోక్ష సాధన చేయాలని ఆధ్యాత్మిక వాదులు అంటారు . ఆధ్యాత్మిక వాదం - మానవ శరీరం   ని తొడుక్కున్న జీవాత్మ అనేక విధములైన కర్మలతో నిండి ఉంటుంది .   ఆయా కర్మల భారాన్ని తగ్గించు కోవడమో ,పూర్తిగా తొల గించు కోవడమో   చేయాలి . ఈ కర్మలను పూర్తిగా భస్మం చేసు కోవాలీ అంటే సత్కర్మల ద్వారా నే సాధ్య పడ...

గీతా గానం -1

వేద శాస్త్రి ,   వాద శ్రేష్టి   వైవిధ్య పాలెం ఊరు మధ్య నున్న చెట్టు కింద కూర్చొని బాతాకానీ వేస్తున్నారు. రాబోయే దసరా కి గుళ్ళో ఉత్సవాలకు కార్యక్రమాలు,పురాణ కాల క్షేపాలు ఏమేమి పెట్టాలా అని శ్రేష్టి అడిగాడు . గీతా ప్రవచనం పెడదాం,విని తరిస్తారు జనం అని బదులిచ్చాడు శాస్త్రి. కుర్రాళ్ళు రికార్డింగ్ డాన్సులు కావా లంటున్నారు,అన్నాడు శ్రేష్టి. అవన్నీ పాతరొజులు.ఇప్పుడు మన కుర్రజనం కూడ బాగా చదువుతున్నారు. పై చదువుల కెల్లే వాళ్ళు తెలుసుకోవలసిన విషయాలు భగవద్గీతలో బోలెడు ఉన్నాయి. కాబట్టి పూర్ణయ్య అవధానిని వెళ్ళి కలుద్దాం. నవరాత్రులుతొమ్మిది రొజులూ   నిత్య జీవితం లో గీతని ఎలా ఆచరణ లోకి తీసుకోవాలో   చెప్పమని అడుగుదాం. సరే అనుకొని , ఇద్దరూ మరి కొందరు గ్రామ పెద్దలతో కలిసి పూర్ణ అవధానిని కలిసి విషయం విన్నవించగా, ఆయన కూడా సరే నని మాట ఇచ్చాడు . నవ రాత్రి సంబరాలు మొదలయ్యాయి . పందిళ్ళు ,జంగిడీ జిలేబీలు ,పొంగళ్ళు, అంగళ్లు షురూ ఐనాయ్ . రాత్రి 7గంటలకు అవధాని గారు ప్రవచనం ప్రారంభించారు . నిత్య జీవితం లో సంతొషం గా ఉండా లనే ప్రతి మనిషి కోరిక. ఆ సంతొషం శాశ్వతం గా ఉండా లని అను...