Posts

Showing posts from April, 2015

పిరికి మనిషి !

లోకంలో కులం ,మతం ,ప్రాంతం ,జాతి -ఇవన్నీ మనుషులు తమ బలం పెంచు   కోవడానికి వాడు  కునే తురుపు ముక్కలు . వివిధ ప్రాంతాలలో ,భిన్న వర్ణాలతో ,భిన్న ఆకృతుల లో ఉన్న నరజాతి సమస్తం నిరంతరం జీవిత సమరం లో  కొట్లాడుకుంటా నే ఉంటుంది . ఘర్షణ లేని బతుకు ఉండదు . ఆ క్రమం లో జరిగే మారణ హోమాలు కన్నా విన్నా , మనిషి సర్వ మృగాల పెట్టు అని అనిపించక మానదు . మానవుడు ద్విపాద జంతువు . క్రూర  మృగం కన్నా దారుణ మైన క్రియలు చేయడానికి తనకున్న బుద్ధిని , ఆలోచన శక్తిని ,ఉహా శక్తిని దుర్విని యోగం చేసు కొంటున్నాడు . నే ల తల్లిని తూట్లు పొడవడ మే కాదు , నరజాతి యావత్తూ తుడిచి పెట్టుకొని పోయే తామసిక క్రియలతో భూమిని అతలా కుతలం చేస్తున్నాడు . 17  మరియు 18 వ శతాబ్దాలలో  మనదేశం లో వచ్చిన దారుణ మైన కరువు కి కారణం బ్రిటిష్ రాజ్యాన్ని తమ గుప్పిట్లో ఇరికించు కొన్న యూదు సంఘాలు మరియు వాటికి చెందినవ్యాపార సంస్థలు . ముఖ్యం గా ఈస్ట్ ఇండియా కంపెనీ యూదు సంస్థలకి చెందిన దే !  ఆ కరువు కారణం గా కోట్ల మంది భారతీయులు ఆకలిదప్పులతో మలమలా శ లభాల లెక్క మాడిపోయారు . అంతే కా...

గీతా ప్రాశస్త్యం

సమస్త భూమండలం లో ఒ కే జాతి ,ఒకే మతము ,ఒకే భాష ఉన్న సనాతన కాలం లో యోగేశ్వర శ్రీ కృష్ణుడు మానవాళి కి ప్రసాదించిన జ్ఞాన ప్రసాదం శ్రీ మత్ భగవద్గీత .ఆ గ్రంధాన్ని నిత్య పారాయణ ,అనుస్మరణ ,అభ్యాసం , అనువర్తన  చేస్తూ ఉంటే ఎంత మార్పు కలుగుతుందో ఎవరికీ వారే అనుభవం లోకి తెచ్చు కోవాలి . ఏ  గ్రంధం మనిషి ఎలా జీవించాలో మార్గ నిర్దేశం చేస్తుందో , ఏ  గ్రంధం మనిషి ఎలా నిర్భయం గా మరణాన్ని ఆహ్వానించాలో  తెలియ చేస్తుందో , ఏ  గ్రంధం అమాయకులను జ్ఞాన వంతు లుగా మార్చి వేస్తుందో , ఏ  గ్రంధం విద్యావంతులను వినయ శీలురు గా మార్చి వేస్తుందో , ఏ  గ్రంధం ధనవంతులను కారుణ్య మూర్తులుగా పరివర్తనం చేస్తుందో , ఏ  గ్రంధం పేదవారికి సౌఖ్యం ప్రసాదిస్తుందో , ఏ  గ్రంధం మనిషి తన కలలను నిజం చేసుకోవడానికి ఉపయోగించ వచ్చో , ఏ  గ్రంధం బలహీన మనస్కులను సంస్కరిస్తుం దో , ఏ  గ్రంధం గర్వపోతులకు హెచ్చరికగా పనిచేస్తుం దో , ఏ  గ్రంధం బాధాతప్త హృదయాలకు స్వాంతన కలిగిస్తుం దో , ఏ  గ్రంధం సామాన్యులను అసామాన్యులుగా తీర్చి దిద్దు తుందో , ఏ  గ్రంధం సందేహా...

భారత జాతి పై దాడి -2 వ భాగం .

మనిషి తనవి కాని వాటిని ఇష్ట పడటమో ,ద్వేషించడ మో చేస్తాడు . అలాగే అందరూ తనదారిలో నడవాలని , తన భావా లనే నమ్మాలని , తాను  ఏదైతే చేస్తాడో దానిని అందరూ మెచ్చు కోవాలని గాడం  గా కోరుకొంటాడు . మతం ,సంప్రదాయం ,ఆచారాలు ,జీవన విధానం , వ్రుత్తి -ప్రవృత్తులు ,జ్ఞాన సముపార్జన -- - జన సమూహాలకు ఇవన్నీ ఒకే స్థాయిలో లేదా ఒకే తరహాలో  ఉండవు . ఎప్పుడైతే భిన్న సమూహాలు ఎదురుపడతాయో  అప్పుడే ఘర్షణ ఆరంభ మవుతుంది . శారీరక దండయాత్ర లు ,మానసిక దాడులు ,భావ దాడులు ,సాంస్కృతిక దాడులు , జ్ఞాన దాడులు -ఇలా ఎన్నో రకాలుగా మానవ సమూహాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకొంటూ నే ఉంటారు . పరవస్తు చిన్నయ సూరి పంచతంత్ర కధల ద్వారా గుర్తు చేసిన సామ దాన భేద దండో పాయాలు మీ రు విన్నారు గదా .  వాటన్నింటి నీ మనుషులు ప్రయోగిస్తూ ఉంటారు . ఒక మనిషిని తుద ముట్టించ దానికి ఒక కత్తి  లేదా కర్ర లేదా తుపాకీ సరి పోతుంది . అదే ఓ గ్రామాన్ని సమూలం గా నాశనం చేయడానికి ఓ పెద్ద గాంగ్ ,అదే ఒక ప్రాంతాన్ని ,ప్రజలను తుడిచి వేయడానికి  సైన్యం కావాలి . కానీ ఒక జాతిని ,ఆ జాతిలో ఉన్న ప్ర...

నేడే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

  ప్రపంచ ఆరోగ్య దినోత్సవమైన ఈ రోజు (7th.April ),  ప్రపంచ ఆరోగ్య సంస్థ "ఆహార శుభ్రత"(Safe Food) గురించి  చేస్తున్న కార్యక్రమాల సందర్భం గా,   మనలోపల ,మన చుట్టూ ఉన్న పంచ భూతాలను శుద్ధి చేసుకొంటూ ఉండాలని 'భగవద్గీత' చెప్పిన మాట మరోసారి అందరం  గుర్తు చేసుకొని  గాలి, నీరు ,ఆహారం ఒక్కటే కాదు, మనలోని ,లోలోని అంతకరణ ని కూడా శుద్ధి చేసుకొందాం . 

నిజమైన సమాచార విప్లవం

శక్తి వివిధ విధాలుగా ఉంటుంది . కాంతిని, ధ్వనిని, విద్యుత్ ని ,అయస్కాంత బలాన్ని ,వత్తిడిని -వీటిని ఒక దాని నుండి మరోదానిగా మార్చే వాటినే మన ఫిజిక్స్ ప్రకారం "ట్రాన్స్ ద్యుసర్స్ " (శక్తి మారకం )అని అంటాము . మన మెదడు లోని నాడీ కణాలు , కణాలలోని DNA, శక్తి మారకం లా పని చేస్తాయి . అలాగే, ప్రాణులలో ని DNA ,బ్రహ్మ చైతన్యం నుండి సమాచారాన్ని గ్రహించి దానిని విద్యుత్ తరంగాల రూపం లో కణం లోని ఇతర ఆర్గనెల్లె కి పంపుతుంది . ఈ విధం గా శరీరం లోని ప్రతి కణము DNA  ద్వారా కాస్మిక్ సమాచారాన్ని అంది పుచ్చు కొంటూ ఉంటుంది . పాంచ భౌతిక శరీరము , అంతకరణము , వాయువు , ప్రాణ శక్తి ,కారణ కోశం (అజ్ఞానం ) --- ఇవన్నీ పరిశుద్ధం  గా ఉన్నప్పుడే , జన్యువులు  కాస్మిక్ సమాచారం ను సరిగ్గా గ్రహించే స్థితిలో ఉంటాయి .   సాధారణ శరీర ఉష్ణోగ్రత వద్ద శక్తిని(EM radiation & scalar energy) గ్రహించి(tranceiver) నిలవ చేసుకొని(storage) ప్రసారం చేయగల(transmitter) జీవ అణువులే  జన్యువులు ! జన్యు అణువులు అత్యంత సమర్ధమైన శక్తి ప్రసారకాలు (-super conductors). ప్రాణు...

సర్వం పరబ్రహ్మం

భగవంతుని (ఆత్మ ) విభూతి : బుద్ధిర్‌జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః | సుఖం దుఃఖం భవో௨భావో భయం చాభయమేవ చ || 4 అహింసా సమతా తుష్టిః తపో దానం యశో௨యశః | భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః || 5 వివిధ ప్రాణులలో వాటి వాటి చైతన్య స్థాయిని బట్టి ,వాటి వాటి సంచిత కర్మలను అనుసరించి  వివిధ వికారాలు  -  బుద్ధి, జ్ఞానం, మోహం లేకపోవడం, సహనం, సత్యం, బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం, సుఖం, దుఃఖం, జననం, మరణం, భయం, నిర్భయం, అహింస, సమదృష్టి, సంతుష్టి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి వంటి వివిధ భావాలు - వాటి వాటి అంతరంగం లో కలుగుతున్నాయి .  ప్రాణులు - అధిభూతములు అంటే ఏవి ?  సమస్త స్థావర జంగములు ,అనగా చెట్లు,కీటకములు ,జంతువులు  మొదలైన అన్నిరకముల ప్రాణులు . వీటిలో  కలిగే సమస్త  వికారముల కు(భావములకు ) కారణం దైవ చైతన్యం(  మత్తః - ఏవ   )  .  ఆయా వికారములు వి విధ ప్రాణులలో వివిధ రకాలుగా(  పృథగ్విధాః ) ఉంటాయి . ఇంత   వైవిధ్య మైన వైరుధ్యాలకు కారణం వాటి వాటి సంచిత  కర్మలే .  ఈ కర్మ చక్రాన్ని దానివె...