బాబూ ... కళ్ళు తెరవండి ..
విదేశీ మిషనరీల మరియు ప్రపంచ బాంకింగ్ రంగాన్ని గుప్పిటి లో పెట్టుకొన్న యూదు సంస్థల కీలుబొమ్మలైన మీడియా చానళ్ళు , మనదేశాన్ని నానా కుంభ కోణా లతో నమిలేసిన కాంగ్రెస్ పార్టీ వారు , దేశాన్ని గబ్బు పట్టించిన కమ్యూ నిస్ట్ పార్టీ వారూ .... మీ జ్ఞాపక శక్తికి జోహార్లు . , ఇప్పటికి 13ఏళ్ళు క్రితం 2002 లో గుజరాత్ లో రెండు వర్గాల మధ్యన జరిగిన మారణ కాండ ని పదే పదే గుర్తు చేస్తున్నారు . కానీ చిత్ర మేమిటీ అంటే , అలాంటి దారుణ ....కాదు ,కాదు ... అంత కన్నా దారుణ రాక్షస మారణ కాండలు మనదేశం లో సుమారు 18 చోట్ల జరిగాయి . అదీ కాంగ్రెస్ పార్టీ పాలనలో ... కానీ ఈ సంఘటనలు మీకు ఎవ్వరికీ గుర్తుకు రావు . 18 సార్లు జరిగిన మారణ కాండ లు ఎప్పుడు ? ఎవరు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి ?? ఏ పార్టీ కేంద్రాన్ని పాలించిన టైం లో జరిగాయో మీ కెవ్వరికీ గుర్తు కు రావా ? ముంబై మారణ కాండ , మల్లియాన మారణ క...