Posts

Showing posts from November, 2015

కార్తీక దీపం

Image
దీపం జ్ఞాన స్వరూపం . భౌతిక పరం గా చూస్తే ,  ఇంధనాన్ని మండిస్తూ వెలిగే దీపం  కాంతి ని , ఆవిరిని విర చిమ్మే అగ్ని శిఖ . పంచ భూతాలలో అగ్ని మాత్రమే  గురుత్వ ఆకర్షణ ను అధిగమించి ,ని ట్ట నిలువుగా ప్రజ్వలిస్తూ  ఉంటుంది . ఎలాంటి మాలిన్యాన్ని ఐనా భస్మము  చేసి శుద్ధి చేయగల శక్తి దీపానిది . బాహ్య దీపం మనలోని అంతర  జ్యోతికి ప్రతి బింబం.  అంతర జ్యోతిని వెలిగించు కొనే సంకల్పం  ఆధ్యాత్మిక సాధనకు తొలి మెట్టు . సంకల్ప సాధనకు అత్యంత అనుకూల మైన సమయం కార్తీకం . అంతర జ్యోతి ప్రజ్వలన  పంచ కోశాలలో ని దుష్కర్మలు భస్మం అవ్వడానికి ఆరంభం . దీనికి ప్రతీకగా బాహ్య జ్యోతుల జ్వలనం ఒక ఉత్సవం లాగ జరుపుకొంటాం . సాధకుడి ని  భగవంతుడికి అనుసంధానం చేసే శక్తి దీపానిదే . యాంత్రికం గా దీపం వెలిగించడం వలన  చీకటిని మాత్రమే పార ద్రోల గలం గానీ , ఆధ్యాత్మిక శుద్ధి జరగదు . దీపం పరబ్రహ్మ స్వరూపమని , ఆ ఆత్మ దీపం అహంకార నిర్మూలన  చేసి అంతకరణ శుద్ధి చేస్తుందని, దీపం అజ్ఞానాన్ని పోగొడుతుం దనే  భావన చాలా ముఖ్యం . ప్రజ్ఞ ...

బీహార్ లో మరణించిన భారతీయత

  లౌకికవాదం ముసుగులో జాతి వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న దేశ ద్రోహులు  మెజారిటీ ప్రజల మనోభావాలు ఏమైనా ఫర్వాలేదు .... గంప గుత్త గా వచ్చే మైనారిటీ ఓటర్లను దువ్వే బడా చోర్ లు, ఛారిటీ  ముసుగులో మిషనరీల ఎజండా ని మోసే విదేశీ తొత్తులు , స్వదేశీ జండాని ,ఎజండాని దునిమాడే జియానిస్ట్ ల కను సన్నలలో మెసిలే  ఖతర్నాక్ చానళ్ళు , మనం ఏం తినాలో ,ఏం చదవాలో ,ఎలా ఉండాలో గొంతెత్తి అరిచే మేధావులనే మేత గాళ్ళు ,  కులాలు రాజ్యమేలుతున్న ప్రజాస్వామ్య యుద్దంలో భారతీయత పై రాళ్ళు విసిరే లుచ్చాగాళ్ళు , ఇంతగా కుళ్ళి కునారిల్లుతున్న దేశాన్ని రక్షించడానికి ఒకే ఒక్కడు ముందు కొస్తే , నల్ల మందు ,నల్ల ధనం తో బలిసి కొట్టు కొంటున్న  ఆయిల్ ,ఆయుధాల వ్యాపార ముటాలు  నేడు భారత జాతీయత పై కాలు దువ్వుతుం టే పగలబడి నవ్వు కొంటున్న ఆటవిక మూక లారా ! ఇంకా ఎన్నాళ్ళు కులాలతో ,మతాలతో కుళ్ళి చస్తారు ? ఇంకా ఎన్నాళ్ళు తెల్లతోలు జియానిస్ట్ ల పాదాలకు మడుగు లొత్తుతారు ?  ఇవ్వాళ బీహార్ ,రేపు ఇంకోటి ... ఆటవిక మూకలకు మీ ఒళ్ళు అప్పచెబుతారు .... ఆ తర్వాత వాతలు తేలాయని ఘొల్ల...

మనం -మన ఆహారం .

మన ఋషులు మోక్ష సాధన గురించే కాదు ,ఇహ లోకం లో  సుఖ సంతోషాలతో ఉండా లంటే ఏం చేయాలో కూడా చెప్పారు .వీటిలో అత్యంత ముఖ్యమైనవి ఆరోగ్య సూత్రాలు . పాంచ భౌతిక శరీరాన్ని రోగాల బారి నుండి ఎలా కాపాడుకోవాలో చెప్పే సూత్రాలను ప్రతి వ్యక్తీ పాటించాలి . నిజానికి రోగాలలో అత్యధిక శాతం జీర్ణ మండలానికి చెందినవే అయి ఉంటాయి . అందుకే మనం తినే ఆహారం ,త్రాగే నీరు స్వచ్చం గా ,సంతులితం గా ,ఉండాలి . ఆ విధం గా మన ఆహార అలవాట్లను తీర్చి దిద్దు కొంటే 80%జబ్బులు అస్సలు రానే రావు . కాబట్టి ,  ప్రజారోగ్య పరిరక్షణ కేవలం వ్యక్తి త్వ మార్పు ద్వారా నే సాధ్యం . ధర్మ సాధనకు ,కర్మ పరిపాకానికి అత్యంత అవసరమైనది మన శరీరం . దీనిని కాపాడు కోవడానికి కొన్ని నియమాలు పాటించాలి . మనిషి , ప్రక్రుతి కి ఎంత దగ్గరగా ఉంటె అంత మంచిది . అంటే ,ప్రకృతికి విరుద్ధమైన వాటిని మనం ఏమీ తీసుకో కూడదు . అలాంటి పనులు చేయ కూడదు .  ఆహారం ,నీరు ,గాలి , అలాగే మన విహారాలు (-భావాలు ,ఆలోచనలు )- అన్నీ కూడా ప్రకృతికి  అనుగుణ్యం గా ఉండాలి . ప్రకృతికి దగ్గరగా అంటే , పంచ భూతాలను  మనం కలుషితం చేయకుండా చూడాలి . అలాగే ,పాంచ భౌతిక శరీర...

అసురులు

1947 కి ముందు ఎవరైతే దేశ ద్రోహులుగా భారత మాతకి వెన్ను పోట్లు పొడిచారో ,వారే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ భక్తులు ,భారత రత్నలు ,జాతిపితలు ,రాజ్యాంగ నిర్మాతలుగా చెలామణీ అయ్యారు . అలా    గణు తు కెక్కిన   వారి శిలా విగ్రహాలు ,కాంగ్రెస్ గడ్డి' లెక్క భారత దేశ వాడ వాడ లా స్థాపించ బడ్డాయి .   వీరే భరత మాత ముద్దు బిడ్డలని ,వీరే జాతి గర్వించ తగ్గ నాయకులని తమ    కనుసైగలో పనిచేసే మీడియా సాయం తో   ఊదర గొట్టేసి ,భారతీయులను చిన్నప్పటి నుండే తప్పుదారి పట్టించడం లో సఫలీకృతులైన తెల్లోడి తెలివి ఎంత భయానక మైనదో.........   గత 70 ఏళ్ల భారత దేశ రాజకీయ ముఖ చిత్రం ,ముఖ్యం గా కులం పేరుతొ భరత సమాజాన్ని   చీలికలు పేలికలుగా చీల్చి చెండాడుతున్న రిజర్వేషన్ లు ,ఓటింగ్ సరళి , మారణ హోమాలు .... వీ   టిని చూస్తే అర్ధం అవుతుంది . యూనివర్సిటీ ల ని అదిలించి చరిత్ర పుస్తకాలలో తప్పుడు సమాచారాన్ని ముద్రింప చేసి , భారతీయ పిల్ల ల మెదళ్ల   ను పూర్తిగా తమ అధీనం లోనికి తెచ్చుకొన్న ఘనత వారిదే . బలవంతులదే రాజ్యం . అది అడవి ఐనా ,ప్రజాస్వామ్య సమాజ మైనా బల వంతులే పాలకులు ...