ఆర్ష భారతి - భరత వర్షం - ధర్మ ప్రతిష్ఠ

ఈ సువిశాల భరత వర్షాన్ని పునరుద్దరించి , సనాతన ధర్మాన్ని ఒక్క భరత ఖండం లోనే కాదు , భరత వర్షం ,అలాగే జంబూ ద్వీప పర్యంతం పునరుజ్జీవింప చేయాలని ప్రతి ధర్మ రక్షకుడు ప్రతిజ్ఞ చేయాలి .
Author:Dr CSRaju- "సనాతన సంస్కారం అంటే నిత్యమూ పనికొచ్చే సంస్కరణ.సంచిత,ప్రారబ్ద కర్మభారం తో పుట్టిన మనిషిని జ్ఞానాగ్నితో సంస్కరించడమే సనాతన సంస్కారం!మనిషిని మనీషిగా సంస్కరించేవే ఆచారాలు,కర్మ కాండలు.కలియుగానికి పరాశర స్మృతి ప్రామాణికం. కాలాంతరంలో వేదజ్ఞానం లుప్తమై అపభ్రంశ మై వెర్రితలలు వేసి మ్లేచ్చ భావాలుగా గట్టిపడిపోయింది.తిరిగి జ్ఞానాగ్ని ని రగిలించడమే ఈ బ్లాగ్ ఉదేశ్యం! లోకా సమస్థా సుఖినో భవంతు.

Comments
Post a Comment