‘కాడి ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి’
ఎద్దు ,ఒక గంట పాటు తిరిగి యంత్రాన్ని నడిపితే 9 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది . రైతులు ఉపయోగించే 5 హెచ్పీ మోటర్కు గం టకు 4 యూనిట్ల విద్యుత్ ఉపయోగించుకోగా, మరో 5 యూనిట్ల విద్యుత్ మిగులుతుంది.
నెట్మీటరింగ్తో గ్రిడ్కు అనుసంధానం చేస్తే ప్రతి రోజు ఉత్తత్తి చేసే మిగులు విద్యుత్ను అమ్ముకునే అవకాశం.
ఇప్పటి కైనా మన రైతులు, ఆవులను ,ఎద్దులను సాకితే పాడి పంట కి లోటు ఉండదని
సనాతన ధర్మం చెప్పిన మాట నిజ మని నమ్మాలి .
Comments
Post a Comment